Wednesday, February 12, 2014

హింసను ఏ విధంగానూ తృప్తిపరచ లేము! దానితో రాజీ పడితే అది మరింత ముదురుతుంది!

విద్వేషం వెన్నంటే హింస ఉంటుంది. హింస జరిగే పరిస్థితి ఉన్నప్పుడు - విభజన అనంతరం కూడా అది బయట పడుతుంది. 
హింసను ఏ విధంగానూ తృప్తిపరచ లేము! దానితో రాజీ పడితే అది మరింత ముదురుతుంది! 
దేశ విభజన జరగకపోతే హింసను నిరోధించలేమని నాటి నేతలు భావించారు. కానీ - విభజన అనతరం ఎంతటి హింస జరిగిందో, నేటికీ అది ఎలా కొనసాగుతోందో మనం చూస్తున్నాం. మనం - మూలాలకే వెళ్ళాలి! విభజన జరగకపోతే - విరుచుకు పడుతుందని ఊహిస్తున్న హింసకు - వేళ్ళు విద్వేషంలో, విష ప్రచారంలో ఉన్నాయి. తీవ్రవాద సిద్ధాంతాలలో ఉన్నాయి! అట్లాంటప్పుడు - అనేక కష్ట నష్టాలతో కూడిన విభజన కూడా ఒక హింసాపూర్ణ నిర్ణయమే అవుతుంది! రాష్ట్ర విచ్చిన్నం తరతరాల సామాజిక అశాంతికే దారి తీస్తుంది!

ఈ రోజు తెలంగాణా బిల్ పై కాంగ్రెస్ పార్లిమెంట్ లో ప్రవేశ పెట్టటానికి కారణం ఏ కెసిఆర్ కాదు , కాంగ్రెస్ ఇచ్చినా వాగ్దానం కాదు కేవలం అంటే కేవలం సీమాంధ్ర మంత్రుల తమ ప్రాంత ప్రజల పట్ల వున్నా నీచ భావనే ...
తెలంగాణా కోరేవారు నాయకులని మోసం చేస్తారా అని ఢిల్లీ లో కూడా "జె .పిగారికి" రక్షణ లేదు అని తెలంగాణా వారు నిరూపిస్తే , తన భావన వ్యక్త పరుస్తుంటే నడిరోడ్ లో నిలదీసి తన్న తుంటే

సీమాంధ్ర లో ని ప్రజానికాని మాత్రం అటువంటి ప్రజా ప్రతినిధులు రోడ్ పైన ప్రజలని తన్నిస్తున్నారు.
ఒక రోజు బంద్ లోపాలుగోనాలని A.P.N.G.O వారు కోరితే ఇదే హర్ష కుమార్ తనయులు చేసిన నిర్వాకం గుర్తుంచుకోండి

సమైఖ్య వాదులారా ఇదే మన ఉద్యమం లో ఇతరుల ఉద్యమం లో వున్నా తేడ ని కూడా ఈ నాయకులూ గమనించటం లేదు
..ఇంత తేడ నాయకులలో ఎందుకు వచ్చింది ???

కారణం సీమాంధ్ర ప్రజల పట్ల కనీస బాధ్యత , కనీస వారి గోషా వినాలని కూడా లేదు ఈ సీమాంధ్ర మంత్రులకి ... తమ భవిషత్తు పైన , కాంగ్రెస్ పార్టీ పైన వున్నా మమకారం ప్రజల పైన లేదు అనేది అర్ధం అవుతుంది.

- " పురందేశ్వరి" ఊరు మారిన వోటు వేశాము, గెలిపించాం,

-రాజకీయాలలో కనీస అవగాహనా లేని సొంత పార్టీ నే మోసం చేసిన "చీరంజీవి కి" నెల్లూరు కట్టబెట్టము,

-టి -బిల్ వస్తే రాజకీయ సన్యాసం చేస్తా అంటే "లగడపాటిని" నమ్మము,

-"శాంభశివ రావు" తన కొడుకు భవిషత్తు పునాదులు వేసుకుంటుంటే కూడా రాజీనామా ఇవ్వకుంటే నమ్మాము ,

-"ఉండవల్లి " ఇక్క రాజకీయ పోటి నుండి తప్పుకుంటాడు అందుకే అవసరమైన రోజు రాజీనామా చేయకుంటే ఒప్పుకున్నాము

-"హరిష కుమార్" కొడుకులు తంతే కూడా ప్రతి చేర్య కోరలేదు

మరి ఎలా వుంటుంది ప్రజల భయం వీరికి ???????

ఈ రోజు కాంగ్రెస్ పార్టీ సస్పెండ్ చేసిన 6 సీమాంధ్ర కాంగ్రెస్ M.P గొప్పతనం చెప్పినవారు , ఈ రోజు ప్రజల కోసం సస్పెండ్ అయ్యారట ఎంత మోసం ... ఈ రోజు సస్పెన్షన్ ప్రజల కోసం పోరాడితే విధించారట ...

కాంగ్రెస్ ఇచ్చిన పార్టీ టికెట్ వారికి గొప్ప అయితే ప్రజల నమ్మి వేసిన ఓట్లు వీరికి లెక్క లేదు ...

**66 రోజుల దీక్షలో రాజీనామా చేయమని కోరితే , టి- బిల్ పార్లిమెంట్ లో వస్తే కదా , బిల్ అసెంబ్లీ కి వస్తే కదా ...అని లగడపాటి తన రాజకీయ సన్యాసం గురించి పదే -పదే చెప్పి ప్రజలని మోసం చేసారు

**వాళ్ళు ఎందుకు చెయ్యరు మన ఏప్పుడైన ఎవరికీ వోటేస్తున్నం ??వారు వారి పార్టీ ఎజెండా ఏంటి అని అరా తీసే టైం వుంటే కదా ఎవరి భవిషత్తు వారు చూసుకోవడం లో బిజీ ఎంత అంటే ఈ రోజు కొంప తగలబెట్టే వారు రేపు మళ్ళి ముసుగు మార్చుకొని వస్తే క్షేమించేసి మళ్ళి వోట్ వేసేస్తాము కదా

మనకి మోసపోవటం అలవాటే , వాళ్ళకి మోసం చేయటం అలవాటే కాని
**ఈ "విభజన బిల్" సీమాంధ్ర ప్రజలు ఉహించని పరిణామం ...
కాని అవసరానికి ప్రజా ప్రతినిధులు తలపు తడితే ... కోటి తన్ని పంపుతున్నారు ...

**అవసరానికి ఆదుకొని .. "ఆ దేవుడైన విడనాడాలనేది" నానుడి కాని ఈ ప్రజలలో మార్పు వచ్చే వారికే ఈ నాటకం ...
మార్పు ప్రజల లో వస్తే .. ప్రభంజనం..దానికి ఎంతో దూరం లేదు

జై సమైఖ్యాంధ్ర జై జై సమైఖ్యాంధ్ర . -RSR-

No comments:

Post a Comment